బెంగుళూరు పబ్లో మంటలు.. ఐదుగురు మృతి
- January 07, 2018
బెంగుళూరు : సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా కలాసిపల్యా మార్కెట్లోని కుంబార సంఘ్ భవనంలో గల కైలాష్ బార్లో మంటలు చెలరేగడంతో ఆ భవనంలోనే నిద్రిస్తున్న ఐదుగురు మృతిచెందారు. తుమ్కూర్కు చెందిన స్వామి, ప్రసాద్, మహేష్, హసాన్కు చెందిన మంజునాథ్, మండ్యాకు చెందిన కీర్తి మృతిచెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ దట్టమైన పొగకారణంగా ఊపిరాడక మృతిచెందినట్లు అధికారుల తెలిపారు. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







