బెంగుళూరు పబ్లో మంటలు.. ఐదుగురు మృతి
- January 07, 2018
బెంగుళూరు : సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా కలాసిపల్యా మార్కెట్లోని కుంబార సంఘ్ భవనంలో గల కైలాష్ బార్లో మంటలు చెలరేగడంతో ఆ భవనంలోనే నిద్రిస్తున్న ఐదుగురు మృతిచెందారు. తుమ్కూర్కు చెందిన స్వామి, ప్రసాద్, మహేష్, హసాన్కు చెందిన మంజునాథ్, మండ్యాకు చెందిన కీర్తి మృతిచెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ దట్టమైన పొగకారణంగా ఊపిరాడక మృతిచెందినట్లు అధికారుల తెలిపారు. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!