ఖతార్ గగనతలంలో వాయుసేన ఉల్లంఘన ఆరోపణపై యూఏఈ ఖండన
- January 12, 2018యూఏఈ : దాడులు జరిపే ఓ విమానం డిసెంబరులో ఖతార్ గగనతలంలో ఎగరడం ద్వారా ఉల్లంఘించినట్లు కతర్ ఆరోపించింది. సంఘటన గురించి ఐక్యరాజ్యసమితిలో దోహా ఫిర్యాదు చేసింది. "ఎమిరాటీ ఉల్లంఘన గురించి కతర్ ఫిర్యాదు చేయడం అవాస్తవంగా మరియు గందరగోళంగా ఉందని " యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అన్వర్ గర్గాష్ ట్విట్టర్ లో చెప్పారు."మేము ఆ ఆరోపణని రుజువులతో సహా అధికారికంగా ప్రతిస్పందించడానికి కృషి చేస్తున్నాం,వారి ఆరోపణ ఒక తీవ్రమైన మరియు అన్యాయమైన ఆరోపణని ఆయన తెలిపారు. "పట్టికలో ఏం జరుగుతోందో ఇప్పుడు తెరచుకుంటోంది," అని మంత్రి చెప్పారు. తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నందున గత జూన్ నుంచి కతర్ ను అరబ్ దేశాలు బహిష్కరణకుగురిచేశాయి సౌదీ అరేబియా, యుఎఇ, బహ్రెయిన్ మరియు ఈజిప్టు దేశాలు వేరుగా ఉండటంతో గల్ఫ్ లో కొంతమేరకు ఉద్రిక్తతలు పెరిగాయి.అంతేకాక దోహాకు అన్ని విమానాలను నిషేధించి, అత్యధిక వాణిజ్య సంబంధాలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం