అంకారా: ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
- January 20, 2018
అంకారా: టర్కీలోని ఎస్కిసెహీర్ ప్రావిన్సులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్కిసెహీర్ - బుర్సా హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు మూడు చెట్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఎస్కిసెహీర్ ప్రావిన్సు గవర్నర్ ఒజ్డెమిర్, పోలీసు చీఫ్ ఎన్జిన్లు ప్రమాద ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!