చర్చిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- January 20, 2018
జనసేన అధినేత పవన్ చర్చిలో ప్రత్యక్షమయ్యారు. భార్య అన్నాతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారి వెంట పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురా కోవస్కీ కూడా ఉన్నారు. జనసేనాని కాసేపట్లో ఆడమ్ కోవస్కీతో భేటీకానున్నారు. అలాగే రాజకీయ యాత్ర షెడ్యూల్పై పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇవాళే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి