చర్చిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- January 20, 2018
జనసేన అధినేత పవన్ చర్చిలో ప్రత్యక్షమయ్యారు. భార్య అన్నాతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారి వెంట పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురా కోవస్కీ కూడా ఉన్నారు. జనసేనాని కాసేపట్లో ఆడమ్ కోవస్కీతో భేటీకానున్నారు. అలాగే రాజకీయ యాత్ర షెడ్యూల్పై పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇవాళే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!









