మూడు ఓడలలో దోహాను సందర్శించిన అంతర్జాతీయ పర్యాటకులు
- November 22, 2015
అరేబియా గల్ఫ్ పర్యటనలో ఉన్న మూడు వోడలలోని అంతర్జాతీయ పర్యాటకులు, గతవారం కతార్ ను సందర్శించారు. దోహా వోడరేవుకు విచ్చేసిన వారికి, ప్రఖ్యాత అరబిక్ కాఫీతో, సాంప్రదాయక అర్ధా ప్రదర్శనతో సాదర స్వాగతం లభించింది. సందర్శకులు కతార్ లో ప్రసిద్ధి చెందినా గద్ద జాతి పక్షితో ఫోటోలు దిగి మురిసిపోయారు. మిగతా పర్యటన పూర్తిచేయడానికి తిరిగి వెళ్లబోయే ముందు, కతార్ లోని ముఖ్య సందర్శనీయ స్థలాలను సందర్శించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







