పాస్ పోర్టును నవీకరించుకోవలసిన 1200 మంది నేపాలీ ప్రవాసీయులు

- November 22, 2015 , by Maagulf
పాస్ పోర్టును నవీకరించుకోవలసిన 1200 మంది నేపాలీ ప్రవాసీయులు

 

ఇంచుమించు 1200 మంది నేపాలీయులు, చేతిరాతతో కూడిన తమ పాస్ పోర్టులను, యాంత్రికంగా చదవగల పాస్ పోర్టులుగా (MRP ) మార్చుకోవలసి ఉందని మస్కట్ లోని నేపాల్ రాయబార కార్యాలయం వ్యవహారాల అధికారి - శ్రీ రోజినా తమ్రాకర్ తెలిపారు. ఈ దేశంలో ఉండడం సమస్య పాత పాస్ పోర్టుతో సమస్య కానప్పటికీ, ఇతర దేశాలకు ప్రయాణించవలసి వచ్చినపుడు చాల సమస్యాత్మకంగా తయారవుతుందని, ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) వారు నవంబరు 24 ను ఆకరుతెదీగా నిర్ణయించినందున ఆలోగా తమ పాస్ పోర్టులను నవీకరించుకోవలసిన్డిగా నేపాలీయులను ఆయన విజ్ఞప్తి చేసారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com