బస్సు లోయలో పడి 13 మంది మృతి
- January 21, 2018బగోటా : కొలంబియాకు వాయువ్య ప్రాంతంలో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో అప్పుడే పుట్టిన బేబీ కూడా ఉన్నట్లు తెలిపారు. పాస్టో, ట్యుమాకోల మధ్య జాతీయ రహదారిపై ఇథియూడార్ సరిహద్దు వెంట బలమైన గాలులు వీయడంతో బస్సు లోయలోకి పడిపోయిందని విపత్తు నివారణ సంస్థ అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీయడంతో కొండరాళ్లతో సహా బస్సు లోయలోకి పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం