పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్లో భూప్రకంపనలు
- November 22, 2015
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భూప్రకంపనలు సంభవించాయి. భూంకప లేఖినిపై తీవ్రత 6.2గా నమోదైంది. పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఫైసలాబాద్, ఆఫ్గనిస్థాన్లోని కాబూల్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్లోని ఖైబర్-పఖ్తున్క్వా ప్రాంతంలో, స్వాత్ లోయలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆఫ్గనిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దులోని భూగర్భంలో 86 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాక్ భూ విజ్ఞాన కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్ముకశ్మీర్, దిల్లీలోనూ భూమి కంపించింది. ఉత్తర భారతంలోని పలుచోట్ల భూ ప్రకంపనలు ఏర్పడినట్లు సమాచారం.
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







