సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిసిన చంద్రబాబు
- January 25, 2018
దావోస్: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ఆయన సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిశారు. అలాగే ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ 'డస్సాల్ట్' గ్రూపుతో చంద్రబాబు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. విమాన రవాణాలో గత ఏడాది జీరో యాక్సిడెంట్స్ నమోదు అయింది. తమ దగ్గర ఉన్న సాంకేతికత వల్లే సాధ్యమైందని చార్లెస్ అన్నారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబు కోరారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







