నివాస చట్టాలను ఉల్లంఘించిన 97 మంది అరెస్టు
- January 25, 2018
కువైట్: ఫర్వానియా కంపెనీల తనిఖీ పర్యటన సందర్భంగా 23 కంపెనీలలో ఉద్యోగులుగా నమోదు కాబడిన 97 మంది ఉద్యోగులు నివాస చట్టాలను ఉల్లంఘించినవారుగా అభియోగాలను ఎదుర్కొంటున్నవారిని రెసిడెన్సీ వ్యవహారాల డిటెక్టివ్ లు దాడిచేసి పట్టుకొన్నారు. ఎందుకంటే, వారిని కొనసాగిస్తున్న కంపెనీలు ప్రస్తుతం పనిచేయడం లేదు. అంతేకాక ఆ దాడిలో ఆ కంపెనీల జారీ చేసిన 12 పని వీసాలను ఈ తనిఖీలో కనుగొన్నారని అంతర్గత వ్యవహారాల శాఖలోని సంబంధాలు మరియు భద్రతా సమాచార శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!







