మస్కట్ ఫెస్టివల్కి పోటెత్తిన సందర్శకులు
- January 25, 2018
మస్కట్: మస్కట్ ఫెస్టివల్కి ఐదు రోజుల్లో 130,000 మందికి పైగా సందర్శకులు విచ్చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి 18 నుంచి 23 లోపు 137,708 మంది సందర్శకులు మస్కట్ ఫెస్టివల్ని సందర్శించారు. వీరిలో 62,184 మంది నసీమ్ పార్క్ని సందర్శించగా, 61,922 మంది అల్ అమీరాత్ పార్క్ని సందర్శించారు. 13,602 మంది ఇతర మస్కట్ ఫెస్టివల్ వెన్యూస్ని సందర్శించడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వీక్ డేస్లోనూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వీకెండ్స్లోనూ సందర్శకులకు ఈ ఫెస్టివల్కి అనుమతి ఉంది. ఆర్గనైజింగ్ కమిటీ సందర్శకుల కోసం గైడెన్స్ ప్యానెల్స్ని నసీమ్, అమీరాత్ పార్క్ల బయట ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







