మస్కట్ ఫెస్టివల్కి పోటెత్తిన సందర్శకులు
- January 25, 2018
మస్కట్: మస్కట్ ఫెస్టివల్కి ఐదు రోజుల్లో 130,000 మందికి పైగా సందర్శకులు విచ్చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి 18 నుంచి 23 లోపు 137,708 మంది సందర్శకులు మస్కట్ ఫెస్టివల్ని సందర్శించారు. వీరిలో 62,184 మంది నసీమ్ పార్క్ని సందర్శించగా, 61,922 మంది అల్ అమీరాత్ పార్క్ని సందర్శించారు. 13,602 మంది ఇతర మస్కట్ ఫెస్టివల్ వెన్యూస్ని సందర్శించడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వీక్ డేస్లోనూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వీకెండ్స్లోనూ సందర్శకులకు ఈ ఫెస్టివల్కి అనుమతి ఉంది. ఆర్గనైజింగ్ కమిటీ సందర్శకుల కోసం గైడెన్స్ ప్యానెల్స్ని నసీమ్, అమీరాత్ పార్క్ల బయట ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







