అమర్ జ్యోతి వద్ద ప్రధాని నివాళులు
- January 25, 2018
న్యూఢిల్లీ: 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక డే వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాజ్పథ్ మార్గ్ అమర్జవాన్ జ్యోతి స్తూపం వద్ద ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ప్రధానితోపాటు త్రివిధ దళాల అధిపతులు అమర్జవాన్ జ్యోతి స్తూపానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్సింగ్ ధనోవా, నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా రెండు నిమిషాలు మౌనం పాటించి అమరజవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







