అమర్ జ్యోతి వద్ద ప్రధాని నివాళులు
- January 25, 2018
న్యూఢిల్లీ: 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక డే వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాజ్పథ్ మార్గ్ అమర్జవాన్ జ్యోతి స్తూపం వద్ద ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ప్రధానితోపాటు త్రివిధ దళాల అధిపతులు అమర్జవాన్ జ్యోతి స్తూపానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్సింగ్ ధనోవా, నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా రెండు నిమిషాలు మౌనం పాటించి అమరజవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..







