అమర్ జ్యోతి వద్ద ప్రధాని నివాళులు
- January 25, 2018_1516942311.jpg)
న్యూఢిల్లీ: 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక డే వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాజ్పథ్ మార్గ్ అమర్జవాన్ జ్యోతి స్తూపం వద్ద ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ప్రధానితోపాటు త్రివిధ దళాల అధిపతులు అమర్జవాన్ జ్యోతి స్తూపానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్సింగ్ ధనోవా, నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా రెండు నిమిషాలు మౌనం పాటించి అమరజవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు