ఆకస్మిక పర్యటనలో వాటర్ ప్లాంట్ ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్
- January 26, 2018
సౌదీ అరేబియా : బుధవారం జెడ్డాలో ఉప్పు నీటి నుండి శుద్ధ జలం సేకరించే ఒక ప్లాంట్ వద్ద క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, డిప్యూటీ ప్రీమియర్ మరియు రక్షణ మంత్రి, కార్మికులు ఆశ్చర్యానికి లోనయ్యేలా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి రోజు వారు చేసే పని ఎంతో విలువైనదని అందు నిమిత్తం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రౌన్ ప్రిన్స్ తెలిపారు గత రెండు సంవత్సరాల్లో 3.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నుండి 5 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉత్పత్తిలో పెరుగుదలలో కీలక భాగస్వామిగా ప్లాంట్ కార్మికులు ఉన్నారని ఆయన ప్రశంసించారు. తద్వారా సౌదీ అరేబియా విజన్ 2030 మరియు జాతీయ పరివర్తన కార్యక్రమం 2020 కు పూర్తి నిబద్ధతలో భాగంగా ఉంది. ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ ప్లాంట్ ఆపరేటర్లతో ముచ్చటిస్తూ "ఒక్కొక్క రియాల్ ఖర్చు చేయకుండా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అభినందనీయమని...మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







