యూఏఈ మౌంటెయిన్స్లో పడ్డ టూరిస్ట్ క్షేమం
- January 27, 2018
యూఏఈ:21 ఏళ్ళ యూఏఈ టూరిస్ట్, మౌంటెయిన్స్లో జారిపడ్డంతో అతన్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రక్షించారు. రస్ అల్ ఖైమాలోని షోకా వ్యాలీలో ఈ ఘటన జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీకి చెందిన ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. టూరిస్ట్ని ఎయిర్ లిఫ్ట్ చేసి అల్ ధైద్ హాస్పిటల్కి తరలించి, వైద్య చికిత్స అందించారు. రెస్క్యూ టీమ్ అత్యంత చాకచక్యంగా కొండల్లో జారిపడి, గాయాలపాలైన టూరిస్ట్ని రక్షించింది.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







