యూఏఈ మౌంటెయిన్స్లో పడ్డ టూరిస్ట్ క్షేమం
- January 27, 2018
యూఏఈ:21 ఏళ్ళ యూఏఈ టూరిస్ట్, మౌంటెయిన్స్లో జారిపడ్డంతో అతన్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రక్షించారు. రస్ అల్ ఖైమాలోని షోకా వ్యాలీలో ఈ ఘటన జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీకి చెందిన ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. టూరిస్ట్ని ఎయిర్ లిఫ్ట్ చేసి అల్ ధైద్ హాస్పిటల్కి తరలించి, వైద్య చికిత్స అందించారు. రెస్క్యూ టీమ్ అత్యంత చాకచక్యంగా కొండల్లో జారిపడి, గాయాలపాలైన టూరిస్ట్ని రక్షించింది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









