యూఏఈ మౌంటెయిన్స్లో పడ్డ టూరిస్ట్ క్షేమం
- January 27, 2018
యూఏఈ:21 ఏళ్ళ యూఏఈ టూరిస్ట్, మౌంటెయిన్స్లో జారిపడ్డంతో అతన్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రక్షించారు. రస్ అల్ ఖైమాలోని షోకా వ్యాలీలో ఈ ఘటన జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీకి చెందిన ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. టూరిస్ట్ని ఎయిర్ లిఫ్ట్ చేసి అల్ ధైద్ హాస్పిటల్కి తరలించి, వైద్య చికిత్స అందించారు. రెస్క్యూ టీమ్ అత్యంత చాకచక్యంగా కొండల్లో జారిపడి, గాయాలపాలైన టూరిస్ట్ని రక్షించింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







