యూఏఈ మౌంటెయిన్స్లో పడ్డ టూరిస్ట్ క్షేమం
- January 27, 2018
యూఏఈ:21 ఏళ్ళ యూఏఈ టూరిస్ట్, మౌంటెయిన్స్లో జారిపడ్డంతో అతన్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రక్షించారు. రస్ అల్ ఖైమాలోని షోకా వ్యాలీలో ఈ ఘటన జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీకి చెందిన ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. టూరిస్ట్ని ఎయిర్ లిఫ్ట్ చేసి అల్ ధైద్ హాస్పిటల్కి తరలించి, వైద్య చికిత్స అందించారు. రెస్క్యూ టీమ్ అత్యంత చాకచక్యంగా కొండల్లో జారిపడి, గాయాలపాలైన టూరిస్ట్ని రక్షించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి