గ్లోబల్ విలేజ్ లో ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 27, 2018దుబాయ్:69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను యు.ఏ.ఈలోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు.గ్లోబల్ విలేజ్ లో రాక్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో చిన్నారులచే రోలర్ స్కేటింగ్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 200 మంది ప్రవాసీయులు, ఎన్నారైల ప్లిలలు తరలివచ్చారు.ఇండియన్ పెవిలియన్ లో జాతీయ గీతంను ఆలపించారు.మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు