గ్లోబల్ విలేజ్ లో ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 27, 2018
దుబాయ్:69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను యు.ఏ.ఈలోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు.గ్లోబల్ విలేజ్ లో రాక్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో చిన్నారులచే రోలర్ స్కేటింగ్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 200 మంది ప్రవాసీయులు, ఎన్నారైల ప్లిలలు తరలివచ్చారు.ఇండియన్ పెవిలియన్ లో జాతీయ గీతంను ఆలపించారు.మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు పాల్గొన్నారు.





తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







