జబెల్ ఆఖ్దర్ వద్ద పర్వతారోహణ సమయంలో ప్రమాదం... ఇద్దరకీ గాయాలు
- January 27, 2018
మస్కట్ : దూరపు కొండలు..నునుపు కదాని ఎగబాకితే జర్రున సైతం కిందకు జారతారు. జబెల్ అఖ్దార్ లో ఇరువురు పర్వతారోహణకారులు కిందపడి ప్రమాదానికి గురైన తరువాత చికిత్స నిమిత్తం వారిని మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు ఓమాన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఏ) పేర్కొన్నారు. జబెల్ అల్ అఖ్దార్ వద్ద ఉన్న ఒక పర్వతంపై నుంచి కిందకు పడిన ఇద్దరు వ్యక్తులను రక్షించటానికి డాకిలియా ప్రయత్నించాడు, వారు ఇద్దరు స్వల్ప గాయాలతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు."
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







