వైద్య విద్యలో మార్పులు
- January 27, 2018
విశాఖపట్నం: జాతీయ వైద్య విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్టు భారత ప్రభుత్వ వైద్య విద్యావిభాగం సహాయ డైరెక్టర్ జనరల్, నీట్ ప్రధాన అధికారి డాక్టర్ బీ శ్రీనివాస్ వెల్లడించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. వైద్య విద్యలో థియరీ కంటే క్లినికల్ శిక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా భవిష్యత్తులో సిలబస్ను మార్పు చేయనున్నట్టు వెల్లడించారు. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య మండలి(నేషనల్ మెడికల్ కౌన్సిల్) ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!







