వైద్య విద్యలో మార్పులు
- January 27, 2018
విశాఖపట్నం: జాతీయ వైద్య విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్టు భారత ప్రభుత్వ వైద్య విద్యావిభాగం సహాయ డైరెక్టర్ జనరల్, నీట్ ప్రధాన అధికారి డాక్టర్ బీ శ్రీనివాస్ వెల్లడించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. వైద్య విద్యలో థియరీ కంటే క్లినికల్ శిక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా భవిష్యత్తులో సిలబస్ను మార్పు చేయనున్నట్టు వెల్లడించారు. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య మండలి(నేషనల్ మెడికల్ కౌన్సిల్) ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి