నకిలీ సోషల్ మీడియా ఖాతాలు - హెచ్చరించిన కతార్ అమెరికా రాయబార కార్యాలయం
- November 24, 2015
ప్రజల వద్ద నుండి అన్యాయంగా డబ్బు గుంజడానికి, తమ కతార్ లో అమెరికా రాయబారి పేరున చలామణీలో ఉన్న నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆమె పేరుమీద లింక్డ్ ఇన్ నెట్ వర్కింగ్ సైట్ లో నడపబడుతున్న ఖాతాను గూర్చి రాయబారి దానా షెల్ల్ స్మిత్ హెచ్చరించారు. తన పేరుమీద ఉన్న ఖాతా నుండి ఉద్యోగ ప్రకటన, అందుకై డబ్బు చెల్లించాలని నిబంధన ఉన్నట్టైతే అది మోసపురితమని, అమకు అసలు లింక్డ్ ఇన్ ఖాతాయే లేదని, తాము ఎప్పుడూ అభ్యర్ధులను డబ్బు చెల్లించమని అడగబోమని, ఆమె 10,000 మంది అనుసరిస్తున్న తన అసలైన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







