ఫిబ్రవరిలో ఎనిమిది నివాస ప్రాంతాలలో 15 కొత్త పబ్లిక్ గార్డెన్స్
- January 30, 2018
కువైట్: ఒకప్పుడు ఇసుకతో మాత్రమే కనబడే ఎడారి ప్రాంతాలు నేడు పాలకుల చలవతో ఎంచక్కా పచ్చబారుతున్నాయి. దేశ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనాలు ఎనిమిది నివాస ప్రాంతాలలో15 కొత్త పబ్లిక్ గార్డెన్స్ ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేయనున్నట్లు పబ్లిక్ అథారిటీని ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫిష్ రిసోర్సెస్ ప్రకటించింది. స్థానిక పత్రికల నివేదిక ప్రకారం ఈ కొత్త గార్డెన్స్ ఇశ్బాలియా ప్రాంతంలో ఆరు, అదాన్ ప్రాంతంలో రెండు, సల్మి ప్రాంతంలో ఒకటి, ఖుర్ఆన్ ప్రాంతంలో..ఇంకొకటి.. జహ్రా ప్రాంతంలో ఒకటి, మరియు నయీమ్ ప్రాంతంలో ఒకటి. మూలాలు కొత్త మరియు పాత నివాస ప్రాంతాలలో పచ్చని ప్రాంతాలను విస్తరించడానికి పబ్లిక్ అథారిటీని ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫిష్ రిసోర్సెస్ చర్యలకు అనుగుణంగా ఉన్నాయని వివరించింది. ఈ ఉద్యానవనాలు నివాసితులకు ఆటవిడుపుగా ముఖ్యంగా పిల్లలకు వినోద ఉద్యానవనాలుగా మారతాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి