ఫిబ్రవరిలో ఎనిమిది నివాస ప్రాంతాలలో 15 కొత్త పబ్లిక్ గార్డెన్స్
- January 30, 2018
కువైట్: ఒకప్పుడు ఇసుకతో మాత్రమే కనబడే ఎడారి ప్రాంతాలు నేడు పాలకుల చలవతో ఎంచక్కా పచ్చబారుతున్నాయి. దేశ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనాలు ఎనిమిది నివాస ప్రాంతాలలో15 కొత్త పబ్లిక్ గార్డెన్స్ ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేయనున్నట్లు పబ్లిక్ అథారిటీని ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫిష్ రిసోర్సెస్ ప్రకటించింది. స్థానిక పత్రికల నివేదిక ప్రకారం ఈ కొత్త గార్డెన్స్ ఇశ్బాలియా ప్రాంతంలో ఆరు, అదాన్ ప్రాంతంలో రెండు, సల్మి ప్రాంతంలో ఒకటి, ఖుర్ఆన్ ప్రాంతంలో..ఇంకొకటి.. జహ్రా ప్రాంతంలో ఒకటి, మరియు నయీమ్ ప్రాంతంలో ఒకటి. మూలాలు కొత్త మరియు పాత నివాస ప్రాంతాలలో పచ్చని ప్రాంతాలను విస్తరించడానికి పబ్లిక్ అథారిటీని ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫిష్ రిసోర్సెస్ చర్యలకు అనుగుణంగా ఉన్నాయని వివరించింది. ఈ ఉద్యానవనాలు నివాసితులకు ఆటవిడుపుగా ముఖ్యంగా పిల్లలకు వినోద ఉద్యానవనాలుగా మారతాయి.
తాజా వార్తలు
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!









