ఫిబ్రవరిలో ఎనిమిది నివాస ప్రాంతాలలో 15 కొత్త పబ్లిక్ గార్డెన్స్
- January 30, 2018
కువైట్: ఒకప్పుడు ఇసుకతో మాత్రమే కనబడే ఎడారి ప్రాంతాలు నేడు పాలకుల చలవతో ఎంచక్కా పచ్చబారుతున్నాయి. దేశ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనాలు ఎనిమిది నివాస ప్రాంతాలలో15 కొత్త పబ్లిక్ గార్డెన్స్ ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేయనున్నట్లు పబ్లిక్ అథారిటీని ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫిష్ రిసోర్సెస్ ప్రకటించింది. స్థానిక పత్రికల నివేదిక ప్రకారం ఈ కొత్త గార్డెన్స్ ఇశ్బాలియా ప్రాంతంలో ఆరు, అదాన్ ప్రాంతంలో రెండు, సల్మి ప్రాంతంలో ఒకటి, ఖుర్ఆన్ ప్రాంతంలో..ఇంకొకటి.. జహ్రా ప్రాంతంలో ఒకటి, మరియు నయీమ్ ప్రాంతంలో ఒకటి. మూలాలు కొత్త మరియు పాత నివాస ప్రాంతాలలో పచ్చని ప్రాంతాలను విస్తరించడానికి పబ్లిక్ అథారిటీని ఫర్ అగ్రికల్చరల్ అండ్ ఫిష్ రిసోర్సెస్ చర్యలకు అనుగుణంగా ఉన్నాయని వివరించింది. ఈ ఉద్యానవనాలు నివాసితులకు ఆటవిడుపుగా ముఖ్యంగా పిల్లలకు వినోద ఉద్యానవనాలుగా మారతాయి.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా? ఎప్పుడు అది పరువు నష్టం కేసుగా మారుతుందో తెలుసుకో
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







