ఆ పాస్పోర్ట్లు ఇంకా లేవు
- January 31, 2018
కేంద్ర ప్రభుత్వం పాస్పోర్టులపై రెండు కీలక ప్రకటనలు చేసింది. ఆరెంజ్ కలర్ పాస్పోర్టు, అలాగే వ్యక్తిగత చిరునామా లేకుండా చివరి పేజీ ముద్రణ అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ రెండింటిపై ప్రస్తుతానికి ఎలాంటి ముందడగు లేదని విదేశాంగశాఖ తేల్చి చెప్పింది. మంగళవారం నాటి ప్రకటనలో విదేశాంగ శాఖ ఈ విషయాలు తెలిపింది.
కొన్ని వారాల క్రితం ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ తీసుకొస్తున్నట్టు విదేశాంగ శాఖ, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించాయి. పదో తరగతి పూర్తికాని వారికి ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ ఇస్తామని ఆ ప్రకటన సారాంశం. అయితే ఇది వ్యక్తులను కించపరచడమేనని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో దీనిపై వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. చర్చోప చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి