ఆ పాస్పోర్ట్లు ఇంకా లేవు
- January 31, 2018
కేంద్ర ప్రభుత్వం పాస్పోర్టులపై రెండు కీలక ప్రకటనలు చేసింది. ఆరెంజ్ కలర్ పాస్పోర్టు, అలాగే వ్యక్తిగత చిరునామా లేకుండా చివరి పేజీ ముద్రణ అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ రెండింటిపై ప్రస్తుతానికి ఎలాంటి ముందడగు లేదని విదేశాంగశాఖ తేల్చి చెప్పింది. మంగళవారం నాటి ప్రకటనలో విదేశాంగ శాఖ ఈ విషయాలు తెలిపింది.
కొన్ని వారాల క్రితం ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ తీసుకొస్తున్నట్టు విదేశాంగ శాఖ, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించాయి. పదో తరగతి పూర్తికాని వారికి ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ ఇస్తామని ఆ ప్రకటన సారాంశం. అయితే ఇది వ్యక్తులను కించపరచడమేనని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో దీనిపై వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. చర్చోప చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమచారం.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







