గోవా ఎయిర్పోర్ట్లో బంగారం స్వాధీనం
- January 31, 2018
గోవా: అక్రమంగా తరలిస్తున్న 720 గ్రాముల బంగారాన్ని గోవాలోని డబొలిమ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఎయిర్ ఇండియా విమానం నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









