గోవా ఎయిర్పోర్ట్లో బంగారం స్వాధీనం
- January 31, 2018
గోవా: అక్రమంగా తరలిస్తున్న 720 గ్రాముల బంగారాన్ని గోవాలోని డబొలిమ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఎయిర్ ఇండియా విమానం నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







