ఇరాక్ నుంచి బర్డ్స్ దిగముతిపై ఒమన్ బ్యాన్
- February 05, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫిషరీస్, ఇరాక్ నుంచి లైవ్ బర్డ్స్, అలాగే వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ని దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. కాంపిటెంట్ వెటరినరీ అథారిటీ సూచనల మేరకు ఈ బ్యాన్ అమల్లోకి తెస్తున్నట్లు మినిస్ట్రీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, సౌదీ అరేబియా నుంచి ఇదే తరహాలో బర్డ్స్, అలాగే ఎగ్స్ - ఇతర ప్రోడక్ట్స్ని దిగుమతిని బ్యాన& చేసింది. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ని నివారించేందుకోసం ఈ చర్యలు చేపట్టారు. ఇంపోర్ట్ లైసెన్సులు ఈ సందర్బంగా రద్దు అవుతాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







