ఇరాక్ నుంచి బర్డ్స్ దిగముతిపై ఒమన్ బ్యాన్
- February 05, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫిషరీస్, ఇరాక్ నుంచి లైవ్ బర్డ్స్, అలాగే వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ని దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. కాంపిటెంట్ వెటరినరీ అథారిటీ సూచనల మేరకు ఈ బ్యాన్ అమల్లోకి తెస్తున్నట్లు మినిస్ట్రీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, సౌదీ అరేబియా నుంచి ఇదే తరహాలో బర్డ్స్, అలాగే ఎగ్స్ - ఇతర ప్రోడక్ట్స్ని దిగుమతిని బ్యాన& చేసింది. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ని నివారించేందుకోసం ఈ చర్యలు చేపట్టారు. ఇంపోర్ట్ లైసెన్సులు ఈ సందర్బంగా రద్దు అవుతాయి.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









