ఇరాక్ నుంచి బర్డ్స్ దిగముతిపై ఒమన్ బ్యాన్
- February 05, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫిషరీస్, ఇరాక్ నుంచి లైవ్ బర్డ్స్, అలాగే వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ని దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. కాంపిటెంట్ వెటరినరీ అథారిటీ సూచనల మేరకు ఈ బ్యాన్ అమల్లోకి తెస్తున్నట్లు మినిస్ట్రీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, సౌదీ అరేబియా నుంచి ఇదే తరహాలో బర్డ్స్, అలాగే ఎగ్స్ - ఇతర ప్రోడక్ట్స్ని దిగుమతిని బ్యాన& చేసింది. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ని నివారించేందుకోసం ఈ చర్యలు చేపట్టారు. ఇంపోర్ట్ లైసెన్సులు ఈ సందర్బంగా రద్దు అవుతాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి