20 ఏళ్ళ కనిష్టానికి యూఏఈ గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్
- February 05, 2018
యూఏఈలో గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా పడిపోయింది. వరల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం ఇరవయ్యేళ్ళ కనిష్టానికి ఆ డిమాండ్ పడిపోయినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో కొంత మేర యూఏఈలో గోల్డ్ జ్యుయెలరీకి డిమాండ్ పెరిగిందని, వ్యాట్ అమలు తర్వాత అది దారుణంగా పడిపోయిందని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా 2017 చివర్లో గోల్డ్కి కొంత మేర డిమాండ్ పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో 4 శాతం వరకు డిమాండ్ పెరిగింది. 2013 తర్వాత ఈ గ్రోత్ కనిపించడం ఇదే తొలిసారి. ఇండియా, చైనా జ్యుయెలరీ విభాగంలో 4 శాతం రికవరీని నమోదు చేసినా, చారిత్రక సరాసరి నుంచి తగ్గుదలే నమోదు చేసినట్లు వరల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ట్యాక్స్ రెగ్యులేషన్ కారణంగా ఇండియాలో డిమాండ్ ఫ్లక్చుయేట్ అవుతూ వస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







