ఒక భారతీయుడితో సహా ఇద్దరు పాకిస్థానీ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
- February 06, 2018_1517924755.jpg)
కువైట్: పారిశ్రామిక ప్రాంతమైన షుయిఖ్ లో దొంగతనం చేస్తూ పోలీసులకు నేరుగా దొరికిపోయిన భారతీయుడు మరో ఇద్దరు పాకిస్థానీ దొంగలను సోమవారం అరెస్టు చేశారు. ఈ ముగ్గురు పార్కింగ్ చేయబడిన కారుల మధ్య నడుస్తూ అనుమానాస్పదరీతిలో తచ్చాడటం పోలీసులు గమనించారు. ఎప్పుడైతే వారు ఒక వాహనాన్ని ఎంపిక చేసుకొని చోరీకి ఉపక్రమించారో ఆ ప్రాంతానికి పోలీసులు ఆకస్మికంగా వచ్చి ఆ ముగ్గురు దొంగలను అదుపులోనికి తీసుకొన్నారు ఈ ముగ్గురిపై తదుపరి చట్టబద్ధమైన చర్య కోసం క్రిమినల్ డిటెక్టివ్ ల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..