స్వదేశంలో దోచుకొన్నది విదేశంలో దాచారు....
- February 06, 2018_1517924870.jpg)
దుబాయ్ : కొల్లగొట్టిన ప్రజాధనంను స్విస్ బ్యాంకులలో దాచుకోవడం పాత విధానం కాగా అక్రమంగా సంపాదించింది దుబాయ్ లో కొందరు విలాసమైన ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసి దాచుకోవడం పరిపాటైంది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖులు కొందరు దుబాయ్లో పలుచోట్ల అత్యంత ఖరీదైన విల్లా(ఇళ్లు)లు కొన్నారని జియో న్యూస్ అనే మీడియా సంస్థ సోమవారం ఒక సంచలన వార్త ప్రచురించింది. వీరు ఏ ఒక్కరికి అనుమానం రాకుండా 118 దేశాలకు చెందిన 34 వేల సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో వారు ఖరీదైన భవంతులు కొనుగోలు చేశారని ఆ వార్త పేర్కొంటుంది. మొత్తం 34 వేల ధనిక కుటుంబాలు నివసించే ఆ విల్లాల్లో కేవలం పాకిస్తాన్ కుటుంబాలే 7వేలు ఉన్నాయంటోంది. వీరిలో ముఖ్యంగా రాజకీయనాయకులు, మాజీ న్యాయమూర్తులు, వ్యాపారులు, ఉన్నతాధికారులు , లాయర్లు, గాయకులు, నటులు ఇలా పేరొందిన చాలా మంది పాకిస్తానీయులు 11లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి దుబాయ్లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..