ఒక భారతీయుడితో సహా ఇద్దరు పాకిస్థానీ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
- February 06, 2018
కువైట్: పారిశ్రామిక ప్రాంతమైన షుయిఖ్ లో దొంగతనం చేస్తూ పోలీసులకు నేరుగా దొరికిపోయిన భారతీయుడు మరో ఇద్దరు పాకిస్థానీ దొంగలను సోమవారం అరెస్టు చేశారు. ఈ ముగ్గురు పార్కింగ్ చేయబడిన కారుల మధ్య నడుస్తూ అనుమానాస్పదరీతిలో తచ్చాడటం పోలీసులు గమనించారు. ఎప్పుడైతే వారు ఒక వాహనాన్ని ఎంపిక చేసుకొని చోరీకి ఉపక్రమించారో ఆ ప్రాంతానికి పోలీసులు ఆకస్మికంగా వచ్చి ఆ ముగ్గురు దొంగలను అదుపులోనికి తీసుకొన్నారు ఈ ముగ్గురిపై తదుపరి చట్టబద్ధమైన చర్య కోసం క్రిమినల్ డిటెక్టివ్ ల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తం కావాలంటూ విమానయాన సంస్థలకు కేంద్ర మంత్రి సూచనలు
- విమానయాన ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు: GCAA
- జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్ దాడి..ఒకరు మృతి..!!
- ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించిన ఇరాన్
- బుర్జ్ అల్ అరబ్ సమీపంలో డ్రోన్ దాడి..అదుపులోకి మంటలు..!!









