జోర్డాన్ చేరుకున్న మోడీ
- February 09, 2018న్యూఢిల్లీ : పశ్యిమాసియాలోని మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఈ రోజు జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా తో ఆయన సమావేశమౌతారు. రేపు ఆయన సాలన్తీనాలో పర్యటిస్తారు. 2015 తర్వాత తాను పశ్చిమాసియాలో పర్యటించటం ఇది ఐదవసారని ఆయన గుర్తుచేశారు. పశ్చిమాసియా దేశాలలో 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారని, ఒక్క యు.ఏ.ఈ లోనే 30 లక్షల మంది ఉన్నారని ఉయన చెప్పారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం