దుబాయి: అగ్నిప్రమాదం జరిగిన 32 అంతస్తుల భవనం - మరల ఉపయోగానికి సిద్ధం
- November 25, 2015
దుబాయి బిజినెస్ బే లో అగ్ని ప్రమాదం జరిగిన 32 అంతస్తుల రీగల్ టవర్ లో మరల సాధారణ పరిస్థితి నెలకొంది . భవనం ఇపుడు సురక్షితమని, ఎలివేటర్ లలో ఉన్న నీటిని తొలగిస్తున్నామని, అనంతరం ప్రజలు ప్రవేసించవచ్చని సివిల్ డిఫెన్స్ అధికారి తెలిపారు. బయటకు వచ్చిన అగ్నిమాపక దళ సిబ్బందికి ఘనస్వాగతం లభించింది. దుబాయికి చెందిన స్థిరాస్తి వ్యాపారి తమీర్ కు చెందిన ఈ భవనంలో కార్యాలయాలు, కారు పార్కింగు, అనేక దుఖానాలు, కేఫెటేరియా, జిమ్నాసియం ఉన్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







