దుబాయి: అగ్నిప్రమాదం జరిగిన 32 అంతస్తుల భవనం - మరల ఉపయోగానికి సిద్ధం
- November 25, 2015
దుబాయి బిజినెస్ బే లో అగ్ని ప్రమాదం జరిగిన 32 అంతస్తుల రీగల్ టవర్ లో మరల సాధారణ పరిస్థితి నెలకొంది . భవనం ఇపుడు సురక్షితమని, ఎలివేటర్ లలో ఉన్న నీటిని తొలగిస్తున్నామని, అనంతరం ప్రజలు ప్రవేసించవచ్చని సివిల్ డిఫెన్స్ అధికారి తెలిపారు. బయటకు వచ్చిన అగ్నిమాపక దళ సిబ్బందికి ఘనస్వాగతం లభించింది. దుబాయికి చెందిన స్థిరాస్తి వ్యాపారి తమీర్ కు చెందిన ఈ భవనంలో కార్యాలయాలు, కారు పార్కింగు, అనేక దుఖానాలు, కేఫెటేరియా, జిమ్నాసియం ఉన్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







