భర్తను అవమానించిన భార్యకు 5,000 దిర్హామ్ల జరీమానా
- February 12, 2018
యు.ఏ.ఈ:ఫోన్లో భర్తతో అవమానకరంగా మాఆ్లడినందుకుగాను, ఓ మహిళకు 5,000 దిర్హామ్ల జరీమానాను విధించింది ఖోర్ ఫక్కాన్ న్యాయస్థానం. ఖోర్ ఫక్కాన్ పోలీసులకు, బాధితుడు, తన భార్యపై ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు, ఫోన్లో భర్తను అవమానపర్చినందుకుగాను భార్యపై కేసు నమోదు చేశారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించారు. తెలియని ఆవేశంలో తాను అలా చేశానని నిందితురాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







