భర్తను అవమానించిన భార్యకు 5,000 దిర్హామ్ల జరీమానా
- February 12, 2018యు.ఏ.ఈ:ఫోన్లో భర్తతో అవమానకరంగా మాఆ్లడినందుకుగాను, ఓ మహిళకు 5,000 దిర్హామ్ల జరీమానాను విధించింది ఖోర్ ఫక్కాన్ న్యాయస్థానం. ఖోర్ ఫక్కాన్ పోలీసులకు, బాధితుడు, తన భార్యపై ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు, ఫోన్లో భర్తను అవమానపర్చినందుకుగాను భార్యపై కేసు నమోదు చేశారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించారు. తెలియని ఆవేశంలో తాను అలా చేశానని నిందితురాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?