మిస్ తియారా ఇండియా బ్యూటీ విత్ పర్పస్గా రీతూ రావు
- February 12, 2018ముంబై:మిస్ అండ్ మిసెస్ తియారా ఇండియా 2018 ఫినాలే ఈవెంట్ ఘనంగా జరిగింది. మహా కవి కాళిదాసు ఆడిటోరియం ములుంద్లో ఫిబ్రవరి 6న జరిగిన ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రీతూ రావు పాటిబండ్ల టాప్ 3 కంటెస్టెంట్స్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. టీన్ కేటగిరీలో ఆమెకు ఫస్ట్ రన్నరప్గా ఛాన్స్ దక్కింది. అలాగే రీతూరావు 'మిస్ తియారా ఇండియా బ్యూటీ విత్ పర్పస్' టైటిల్ కూడా సొంతం చేసుకుంది. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు. చైల్డ్ ఎబ్యూజ్, సెక్సువల్ హెరాష్మెంట్, స్లేవరీ, ఈక్వాలిటీ, యాసిడ్ ఎటాక్స్ వంటి విషయాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టారు. ఈ కారణంగానే ఆమెకు 'బ్యూటీ విత్ పర్సస్' టైటిల్ దక్కింది. షిబానీ కశ్యప్ సాంగ్స్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పరాస్ తోమర్, సిమ్రాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!