పాక్ లో 'అయ్యారి' మూవీ నిషేథం
- February 16, 2018
బాలీవుడ్ మూవీలు సాధారణంగా పాకిస్థాన్ లో విడుదలవుతుంటాయి.. ఎన్నో వివాదాలకు నెలవైన పద్మావత్ మూవీ సైతం అక్కడ విడుదలైంది.. అయితే రుతుక్రమ అంశంతో రూపొందిన ప్యాడ్ మ్యాన్ మూవీ ని అక్కడ నిషేధించారు.. తాజాగా మరో మూవీకి కూడా అక్కడ సెన్సార్ అడ్డుపుల్ల వేసింది.. అదే సిద్ధార్ధ్ మల్హాత్రా, మనోజ్ బాజ్ పాయ్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించిన అయ్యారి.. ఈ మూవీలో భారత్ ఆర్మిని ఎంతో శక్తివంతంగా చూపారట.. దీంతో ఈ మూవీపై అక్కడ నిషేధం విధించారు. ఇక ఈ అయ్యారి మూవీకి నీరజ్ పాండే దర్శకుడు.. ఇప్పటికీ ఈ దర్శకుడు బేబీ, నామ్ షబానా మూవీలు తీశాడు.. ఈ మూవీల్లో దేశభక్తిని ప్రస్తావించాడు.. ఈ రెండు మూవీలు కూడా పాక్ లో విడుదలకు నోచుకోలేదు..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి