రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- September 17, 2025
కవైట్: కువైట్ విమానాశ్రయాల గుండా వెళుతున్నప్పుడు క్యాష్, బంగారం, జువెలరీ, ఇతర విలువైన వస్తువులను ప్రకటించాల్సిన రూల్స్ గురించి కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ మరోసారి ప్రయాణికులకు గుర్తు చేసింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, 3,000 కువైట్ దినార్లు లేదా అంతకంటే ఎక్కువ నగదు లేదా విదేశీ కరెన్సీలో దానికి సమానమైన నగదును తీసుకెళ్లే ప్రయాణీకులను అనుమతిస్తారు. ప్రయాణ సమయంలో కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్ను ద్వారా ప్రకటించాలి.
ఇక దేశం విడిచి వెళ్ళేటప్పుడు గోల్డ్, జ్యువెలరీ మరియు విలువైన గడియారాలు సహా - అన్ని రకాల బంగారాన్ని కూడా ప్రకటించాలని మంత్రిత్వ సూచించింది. బంగారు బులియన్ కోసం, T4 భవనం సమీపంలో ఎయిర్ కార్గో విభాగం ఒక పత్రాన్ని జారీ చేస్తుంది. డిక్లరేషన్ ప్రక్రియ అనేది మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదులకు నిధులు అందకుండా రూపొందించబడిన చట్టపరమైన రూల్స్ అని, ఇది ప్రయాణీకుల ప్రయాణ స్వేచ్ఛను పరిమితం చేయదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









