రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- September 17, 2025
కవైట్: కువైట్ విమానాశ్రయాల గుండా వెళుతున్నప్పుడు క్యాష్, బంగారం, జువెలరీ, ఇతర విలువైన వస్తువులను ప్రకటించాల్సిన రూల్స్ గురించి కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ మరోసారి ప్రయాణికులకు గుర్తు చేసింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, 3,000 కువైట్ దినార్లు లేదా అంతకంటే ఎక్కువ నగదు లేదా విదేశీ కరెన్సీలో దానికి సమానమైన నగదును తీసుకెళ్లే ప్రయాణీకులను అనుమతిస్తారు. ప్రయాణ సమయంలో కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్ను ద్వారా ప్రకటించాలి.
ఇక దేశం విడిచి వెళ్ళేటప్పుడు గోల్డ్, జ్యువెలరీ మరియు విలువైన గడియారాలు సహా - అన్ని రకాల బంగారాన్ని కూడా ప్రకటించాలని మంత్రిత్వ సూచించింది. బంగారు బులియన్ కోసం, T4 భవనం సమీపంలో ఎయిర్ కార్గో విభాగం ఒక పత్రాన్ని జారీ చేస్తుంది. డిక్లరేషన్ ప్రక్రియ అనేది మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదులకు నిధులు అందకుండా రూపొందించబడిన చట్టపరమైన రూల్స్ అని, ఇది ప్రయాణీకుల ప్రయాణ స్వేచ్ఛను పరిమితం చేయదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







