బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- September 17, 2025
మనామా: కువైట్ పౌరసత్వం కోల్పోయిన బహ్రెయిన్ పౌరులకు పాస్పోర్ట్లను పునరుద్ధరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఉత్తర్వులను జారీ చేశారు.
డాక్టర్ అలీ బిన్ మొహమ్మద్ అల్-రుమైహి అధ్యక్షతన జరిగిన షురా కౌన్సిల్ విదేశీ వ్యవహారాలు, రక్షణ , జాతీయ భద్రత కమిటీ ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నది. రాయల్ అత్యున్నత మానవతా విలువలను కలిగి ఉంటారని, వారి రాజ్యాంగ హక్కులను బలోపేతం చేస్తూ బహ్రెయిన్ పౌరుల గౌరవాన్ని కాపాడటంలో ఆయన అచంచలమైన విధానాన్ని ప్రతిబింబిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కుటుంబ ఐక్యత, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందన్నారు. అన్నింటికంటే పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని షురా కౌన్సిల్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక