బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- September 17, 2025
మనామా: కువైట్ పౌరసత్వం కోల్పోయిన బహ్రెయిన్ పౌరులకు పాస్పోర్ట్లను పునరుద్ధరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఉత్తర్వులను జారీ చేశారు.
డాక్టర్ అలీ బిన్ మొహమ్మద్ అల్-రుమైహి అధ్యక్షతన జరిగిన షురా కౌన్సిల్ విదేశీ వ్యవహారాలు, రక్షణ , జాతీయ భద్రత కమిటీ ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నది. రాయల్ అత్యున్నత మానవతా విలువలను కలిగి ఉంటారని, వారి రాజ్యాంగ హక్కులను బలోపేతం చేస్తూ బహ్రెయిన్ పౌరుల గౌరవాన్ని కాపాడటంలో ఆయన అచంచలమైన విధానాన్ని ప్రతిబింబిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కుటుంబ ఐక్యత, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందన్నారు. అన్నింటికంటే పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని షురా కౌన్సిల్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









