బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- September 17, 2025
మనామా: కువైట్ పౌరసత్వం కోల్పోయిన బహ్రెయిన్ పౌరులకు పాస్పోర్ట్లను పునరుద్ధరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఉత్తర్వులను జారీ చేశారు.
డాక్టర్ అలీ బిన్ మొహమ్మద్ అల్-రుమైహి అధ్యక్షతన జరిగిన షురా కౌన్సిల్ విదేశీ వ్యవహారాలు, రక్షణ , జాతీయ భద్రత కమిటీ ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నది. రాయల్ అత్యున్నత మానవతా విలువలను కలిగి ఉంటారని, వారి రాజ్యాంగ హక్కులను బలోపేతం చేస్తూ బహ్రెయిన్ పౌరుల గౌరవాన్ని కాపాడటంలో ఆయన అచంచలమైన విధానాన్ని ప్రతిబింబిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కుటుంబ ఐక్యత, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందన్నారు. అన్నింటికంటే పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని షురా కౌన్సిల్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









