దుబాయి ఎక్స్ పో 2020 పతాకాన్ని అధికారికంగా అందుకున్న యు.ఎ.ఈ.
- November 26, 2015
'కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ద ఫ్యూచర్' అనే థీమ్ తో రానున్న, ప్రపంచంలోనే అతిపెద్ద దుబాయి ఎక్స్పో 2020 కు ఆతిధ్యం ఇవ్వనున్న దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అధికారిక పతాకాన్ని ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒక ఘనమైన కార్యక్రమంలో స్వీకరించింది. వరల్డ్ ఎక్స్పో స్ యొక్క పాలక వర్గం ఐన బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్ పోజిషన్స్ అధ్యక్షులు మరియు డైరక్టర్ 'దుబాయి ఎక్స్పో 2020 ' యొక్క అధికార దండాన్ని ఎమిరేట్స్ గ్రూప్ చైర్మన్ మరియు ఎక్స్ పో 2020 దుబాయి యొక్క సుప్రీం నేషనల్ కమిటీ చైర్మన్ హిజ్ హైనెస్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌం వారికి అందజేసారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







