దుబాయి ఎక్స్ పో 2020 పతాకాన్ని అధికారికంగా అందుకున్న యు.ఎ.ఈ.

- November 26, 2015 , by Maagulf
దుబాయి ఎక్స్ పో 2020 పతాకాన్ని అధికారికంగా అందుకున్న యు.ఎ.ఈ.

 

'కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ద ఫ్యూచర్' అనే థీమ్ తో రానున్న,  ప్రపంచంలోనే అతిపెద్ద దుబాయి ఎక్స్పో 2020 కు ఆతిధ్యం ఇవ్వనున్న దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అధికారిక పతాకాన్ని ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒక ఘనమైన కార్యక్రమంలో స్వీకరించింది. వరల్డ్ ఎక్స్పో స్ యొక్క పాలక వర్గం ఐన  బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్ పోజిషన్స్ అధ్యక్షులు మరియు డైరక్టర్ 'దుబాయి ఎక్స్పో 2020 ' యొక్క అధికార దండాన్ని ఎమిరేట్స్ గ్రూప్ చైర్మన్ మరియు  ఎక్స్ పో 2020 దుబాయి  యొక్క సుప్రీం నేషనల్ కమిటీ చైర్మన్  హిజ్  హైనెస్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌం వారికి అందజేసారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com