దుబాయి ఎక్స్ పో 2020 పతాకాన్ని అధికారికంగా అందుకున్న యు.ఎ.ఈ.
- November 26, 2015
'కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ద ఫ్యూచర్' అనే థీమ్ తో రానున్న, ప్రపంచంలోనే అతిపెద్ద దుబాయి ఎక్స్పో 2020 కు ఆతిధ్యం ఇవ్వనున్న దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అధికారిక పతాకాన్ని ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒక ఘనమైన కార్యక్రమంలో స్వీకరించింది. వరల్డ్ ఎక్స్పో స్ యొక్క పాలక వర్గం ఐన బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్ పోజిషన్స్ అధ్యక్షులు మరియు డైరక్టర్ 'దుబాయి ఎక్స్పో 2020 ' యొక్క అధికార దండాన్ని ఎమిరేట్స్ గ్రూప్ చైర్మన్ మరియు ఎక్స్ పో 2020 దుబాయి యొక్క సుప్రీం నేషనల్ కమిటీ చైర్మన్ హిజ్ హైనెస్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌం వారికి అందజేసారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







