ప్రవాసీయుల '' ట్రాన్స్ కతర్ ' సుదూర పరుగు కతర్ లో ప్రారంభం
- February 17, 2018
దోహా : కతర్ మరియు ఇతర దేశాల పోటీదారులతో సహా 15 మంది సభ్యుల బృందం సుదూర పరుగుల క్రీడాకారులు ఫిబ్రవరి 23 వ తేదీన 190 కిలోమీటర్ల ' ట్రాన్స్ కతర్ ' కోసం దేశంలోని ఒక చివర నుండి మరో చివర లక్ష్యంగా పరుగులు పెట్టనున్నారు. ఫ్రెంచ్ ప్రవాసియ లోఇకి బర్డన్ నేతృత్వంలోని ఈ బృందం యూకె , బ్రెజిల్, కెనడా, భారతదేశం, మొరాకో, ఫిలిప్పీన్స్, నైజీరియా, స్పెయిన్ నుండి ఇతర సభ్యులను కలిగి ఉంటుంది. దేశంలో ఉన్న కొంతమంది ఆఫ్రికన్ల నుంచి ఈ బృందం విచారణను స్వీకరిస్తోందని సభ్యుడు వినోద్ గోపీనాథ్ చెప్పారు. ఈ పరుగు ఫిబ్రవరి 23 వ తేదీ వేకువజామున ప్రారంభం కానుంది. అదేరోజు మెసయిడ్ సమీపంలో దక్షిణ సరిహద్దులో 20 కిలోమీటర్ల నుండి మరియు ఉత్తర సరిహద్దులో షామల్ పార్కు వద్ద మరుసటి రోజు ఉదయం చేరుకొంటుంది. పోటీదారులు ప్రధానంగా ఎడారి ప్రాంతాల మీదుగా పరులుతీస్తారు . మార్గం వెంట నాలుగు నీటి కేంద్రాలు ఏర్పాటై ఉంటుంది. "మార్గం వెంట, రన్నర్లు సల్వా రోడ్డు, దుఖన్ హైవే, మరియు షమాల్ ఎక్స్ ప్రెస్ మార్గంను దాటుతుందని గోపినాథ్ వివరించారు. "దేశవ్యాప్తంగా మా పరుగులు మారథాన్ 42 కిలోమీటర్ల పరుగు కంటే ఎక్కువ ఆసక్తిని పెంచుతుందని మేము ఆశిస్తున్నాము" అని మరొక భాగస్వామి చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి