గేట్స్ కేంబ్రిడ్జ్ ఉపకారవేతనాలకు ఆరుగురు భారతీయ అమెరికన్ల ఎంపిక
- February 17, 2018వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జ్ ఉపకారవేతనాలకు.. ఈసారి ఆరుగురు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అమెరికా నుంచి మొత్తంగా 35 మంది విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అమెరికాలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం కల్పించేందుకు.. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వీటిని అందిస్తోంది. దీనికి అమెరికా నుంచి ఎంపికైనవారిలో.. భారతీయ అమెరికన్లు ప్రణయ్ నాదెళ్ల, నీల్ దవే, అయాన్ మండల్, వైతీష్ వేలళావన్, కామ్య వారాగుర్, మోనిక కుల్లార్లు ఉన్నారు. మిగతా దేశాల నుంచి అర్హత సాధించే విద్యార్థుల వివరాలను ఏప్రిల్లో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్