జి.సి.సి. అంతరంగిక శాఖా మంత్రులతో కతార్ డిప్యుటీ ఎమిర్ మంతనాలు
- November 26, 2015
దోహా లో జరిగిన 34 వ సలహా సంఘ సమావేశంలో, కతార్ డిప్యుటీ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్-థాని, గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్ రాజ్యాల అంతరంగిక మంత్రులతో సమావేశమై, సభ్య దేశాల మధ్య సంబంధాలను గురించి చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కతార్ మరియు ఆంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా బిన్ థానితో బాటు, సౌదీ అరేబియా యువరాజు, రెండవ ఉప ప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ నైఫ్ బిన్ అబ్డులజీజ్ అల్- సౌద్, యు.ఎ.ఈ. ఉపప్రధాని మరియు అంతరంగిక శాఖా మంత్రి లెఫ్టనెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహ్యాన్, కువైట్ ఉపప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి - షేక్ మొహమ్మద్ అల్-ఖలీద్ అల్-హమాద్ అల్-సాబా, బహరేన్ ఆంతరంగిక శాఖా మంత్రి లెఫ్ట నెంట్ జనరల్ షేక్ రాషిద్ బిన్ అబ్దుల్లా అల్-ఖలీఫా ,ఒమాన్ ఆంతరంగిక శాఖా మంత్రి సయ్యిద్ హమౌద్ బిన్ ఫైజల్ అల్-బుసైదీ మరియు జి.సి.సి. సెక్రటరీ జనరల్ డా. అబ్దుల్ లతీఫ్ బిన్ రషిద్ అల్- జయాని లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







