జి.సి.సి. అంతరంగిక శాఖా మంత్రులతో కతార్ డిప్యుటీ ఎమిర్ మంతనాలు
- November 26, 2015
దోహా లో జరిగిన 34 వ సలహా సంఘ సమావేశంలో, కతార్ డిప్యుటీ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్-థాని, గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్ రాజ్యాల అంతరంగిక మంత్రులతో సమావేశమై, సభ్య దేశాల మధ్య సంబంధాలను గురించి చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కతార్ మరియు ఆంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా బిన్ థానితో బాటు, సౌదీ అరేబియా యువరాజు, రెండవ ఉప ప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ నైఫ్ బిన్ అబ్డులజీజ్ అల్- సౌద్, యు.ఎ.ఈ. ఉపప్రధాని మరియు అంతరంగిక శాఖా మంత్రి లెఫ్టనెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్-నహ్యాన్, కువైట్ ఉపప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి - షేక్ మొహమ్మద్ అల్-ఖలీద్ అల్-హమాద్ అల్-సాబా, బహరేన్ ఆంతరంగిక శాఖా మంత్రి లెఫ్ట నెంట్ జనరల్ షేక్ రాషిద్ బిన్ అబ్దుల్లా అల్-ఖలీఫా ,ఒమాన్ ఆంతరంగిక శాఖా మంత్రి సయ్యిద్ హమౌద్ బిన్ ఫైజల్ అల్-బుసైదీ మరియు జి.సి.సి. సెక్రటరీ జనరల్ డా. అబ్దుల్ లతీఫ్ బిన్ రషిద్ అల్- జయాని లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







