గోపీచంద్ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో
- February 18, 2018హైదరాబాద్: 'ఇంటిలిజెంట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్తేజ్ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నారు. మే నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తు్న్నారు. 'ఇంటిలిజెంట్' సినిమాకు వి.వి వినాయక్ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. మరి గోపీచంద్ దర్శకత్వంలో రాబోయే చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాల్సిందే. త్వరలో ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు