రజనీకాంత్ మరో న్యూ మూవీ
- February 23, 2018
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ మరో కొత్త చిత్రాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రెండు చిత్రాలు నటిస్తున్న రజనీ తన తర్వాతి చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణంలో నటించనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పిజ్జా, ఇరైవి వంటి వైవిద్య చిత్రాలను తెరెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడిగా పని చేయనున్నారు. త్వరలోనే ఈచిత్రం పట్టాలెక్కనుందని నిర్మాత కళనిధి మారన్ తెలిపారు.
ఇప్పటికే రజనీకాంత్ కాలా, 2.ఓ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 14న కాలా విడుదల కానుంది. సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం కూడా తుది దశకు వచ్చింది. కాలా తరువాత ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







