భారత్ లో పాతికేళ్ళ క్రితం 60 ఫిల్స్ ను తస్కరించినందుకు ఆసుపత్రి సిబ్బందికి జైలు శిక్ష
- November 27, 2015
1989 వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ విధానంలో తప్పుడు లెక్కలు చెప్పి 11 రూపాయలు (17 సెంట్లు, 60 ఫిల్స్) ను తస్కరించినందుకు ఒక నర్సు మరియు ఒక మెడికల్ అసిస్టెంట్ లను దోషులుగా నిర్ధారించి భారతీయ న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. మిలియన్ల రూపాయలను స్వాహ చేసిన వారు హాయిగా ఉన్న దేశంలో, 10 సంవత్సరాల క్రితమే రిటైర్ అయిన నూర్జహాన్ మరియు శోభా రామ్ లకు శిక్ష విధించడం పై తాము పైకోర్టుకు వెళతామని, ఈ తీర్పులో సమతూకం లేదని; వారు ఈ కేసును ఎదుర్కోవడానికి, కోర్టు వాయిదాలకు హాజరు కావడానికి ఇప్పటికే మూడు లక్షల రూపాయలను ఖర్చు పెట్టారని డిఫెన్స్ లాయర్ అంటుండగా, పబ్లిక్ ప్రాసిక్యుటార్ దేవకీ నందన్ శర్మ- ఈ నేరానికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడవలసి ఉండగా కోర్టు వారు కనికరం చూపించారని, చాల సమయం తీసుకున్నప్పటికీ న్యాయం గెలుస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









