భారత్ లో పాతికేళ్ళ క్రితం 60 ఫిల్స్ ను తస్కరించినందుకు ఆసుపత్రి సిబ్బందికి జైలు శిక్ష
- November 27, 2015
1989 వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ విధానంలో తప్పుడు లెక్కలు చెప్పి 11 రూపాయలు (17 సెంట్లు, 60 ఫిల్స్) ను తస్కరించినందుకు ఒక నర్సు మరియు ఒక మెడికల్ అసిస్టెంట్ లను దోషులుగా నిర్ధారించి భారతీయ న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. మిలియన్ల రూపాయలను స్వాహ చేసిన వారు హాయిగా ఉన్న దేశంలో, 10 సంవత్సరాల క్రితమే రిటైర్ అయిన నూర్జహాన్ మరియు శోభా రామ్ లకు శిక్ష విధించడం పై తాము పైకోర్టుకు వెళతామని, ఈ తీర్పులో సమతూకం లేదని; వారు ఈ కేసును ఎదుర్కోవడానికి, కోర్టు వాయిదాలకు హాజరు కావడానికి ఇప్పటికే మూడు లక్షల రూపాయలను ఖర్చు పెట్టారని డిఫెన్స్ లాయర్ అంటుండగా, పబ్లిక్ ప్రాసిక్యుటార్ దేవకీ నందన్ శర్మ- ఈ నేరానికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడవలసి ఉండగా కోర్టు వారు కనికరం చూపించారని, చాల సమయం తీసుకున్నప్పటికీ న్యాయం గెలుస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







