భారత్ లో పాతికేళ్ళ క్రితం 60 ఫిల్స్ ను తస్కరించినందుకు ఆసుపత్రి సిబ్బందికి జైలు శిక్ష
- November 27, 2015
1989 వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ విధానంలో తప్పుడు లెక్కలు చెప్పి 11 రూపాయలు (17 సెంట్లు, 60 ఫిల్స్) ను తస్కరించినందుకు ఒక నర్సు మరియు ఒక మెడికల్ అసిస్టెంట్ లను దోషులుగా నిర్ధారించి భారతీయ న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. మిలియన్ల రూపాయలను స్వాహ చేసిన వారు హాయిగా ఉన్న దేశంలో, 10 సంవత్సరాల క్రితమే రిటైర్ అయిన నూర్జహాన్ మరియు శోభా రామ్ లకు శిక్ష విధించడం పై తాము పైకోర్టుకు వెళతామని, ఈ తీర్పులో సమతూకం లేదని; వారు ఈ కేసును ఎదుర్కోవడానికి, కోర్టు వాయిదాలకు హాజరు కావడానికి ఇప్పటికే మూడు లక్షల రూపాయలను ఖర్చు పెట్టారని డిఫెన్స్ లాయర్ అంటుండగా, పబ్లిక్ ప్రాసిక్యుటార్ దేవకీ నందన్ శర్మ- ఈ నేరానికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడవలసి ఉండగా కోర్టు వారు కనికరం చూపించారని, చాల సమయం తీసుకున్నప్పటికీ న్యాయం గెలుస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!







