బహ్రైన్ లో ఐదు నూతన నర్సరీల ప్రారంభం
- November 27, 2015
2015-16 సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభమైన సందర్భంగా ఐదు నర్సరీలు కొత్త ప్రారంభమయ్యాయి. సురక్షతా అమరియు భద్రతా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న నలుగు నర్సరీలు విశాలమైన ప్రాంగణం లోకి మారాయని, విద్యా శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ప్రైవేట్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ డా. అబ్దుల్ ఘనీ సలే అల్ - శువీఖ్ తెలిపారు. డైరక్టరేట్ ఆఫ్ నర్సరీ స్కూల్స్ వారు పదకొండు కొత్త నిర్మాణాలకు లైసెన్సులు మంజూరు చేసారని చెపుతూ, తల్లిదండ్రులను,వారి పిల్లలను చేర్చేముందు నర్సరీ స్కూళ్ళు అధీకృత మైనవిగాను, పిల్లల భద్రతా, సురక్షిత కు సరిపోయేవి గాను నిర్ధారించు కోవలసినడిగా ఆయన విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









