బహ్రైన్ లో ఐదు నూతన నర్సరీల ప్రారంభం
- November 27, 2015
2015-16 సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభమైన సందర్భంగా ఐదు నర్సరీలు కొత్త ప్రారంభమయ్యాయి. సురక్షతా అమరియు భద్రతా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న నలుగు నర్సరీలు విశాలమైన ప్రాంగణం లోకి మారాయని, విద్యా శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ప్రైవేట్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ డా. అబ్దుల్ ఘనీ సలే అల్ - శువీఖ్ తెలిపారు. డైరక్టరేట్ ఆఫ్ నర్సరీ స్కూల్స్ వారు పదకొండు కొత్త నిర్మాణాలకు లైసెన్సులు మంజూరు చేసారని చెపుతూ, తల్లిదండ్రులను,వారి పిల్లలను చేర్చేముందు నర్సరీ స్కూళ్ళు అధీకృత మైనవిగాను, పిల్లల భద్రతా, సురక్షిత కు సరిపోయేవి గాను నిర్ధారించు కోవలసినడిగా ఆయన విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







