బహ్రైన్ లో ఐదు నూతన నర్సరీల ప్రారంభం
- November 27, 2015
2015-16 సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభమైన సందర్భంగా ఐదు నర్సరీలు కొత్త ప్రారంభమయ్యాయి. సురక్షతా అమరియు భద్రతా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న నలుగు నర్సరీలు విశాలమైన ప్రాంగణం లోకి మారాయని, విద్యా శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ప్రైవేట్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ డా. అబ్దుల్ ఘనీ సలే అల్ - శువీఖ్ తెలిపారు. డైరక్టరేట్ ఆఫ్ నర్సరీ స్కూల్స్ వారు పదకొండు కొత్త నిర్మాణాలకు లైసెన్సులు మంజూరు చేసారని చెపుతూ, తల్లిదండ్రులను,వారి పిల్లలను చేర్చేముందు నర్సరీ స్కూళ్ళు అధీకృత మైనవిగాను, పిల్లల భద్రతా, సురక్షిత కు సరిపోయేవి గాను నిర్ధారించు కోవలసినడిగా ఆయన విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







