యు.ఎ.ఈ. లో స్వచ్ఛంద పరుగుపందెం లో పాల్గొన్న షేక్ నస్సేర్
- November 28, 2015
రౌండ్ టేబుల్ సంస్థ వారిచే బహరేన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఏర్పాటుచేయబడిన చారిటీ పరుగు పందెం పోటీకి, హిజ్ మేజేస్తే కింగ్ వారి దాతృత్వం, యువజన వ్యావహారాలు, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్ చైర్మన్ మరియు బహ్రైన్ ఒలంపిక్ కమిటీ చైర్మన్ - షేక్ నస్సేర్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షేక్ నస్సేర్ మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలను, ముఖ్యంగా రాజ్యంలో దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించడం వంటి వాటిని నిర్వహించడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలకు తమమద్దటు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









