త్వరలో ట్యాక్సీలకు మీటర్లు తప్పనిసరి: అల్ ఫుతైసి
- March 01, 2018
మస్కట్: మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ ఫుతైసి, ఒమన్లో అన్ని ట్యాక్సీలకు త్వరలో మీటర్లు తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించారు. మస్కట్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన అల్ ఫుతైసి, కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఒమన్లో అన్ని ట్యాక్సీలకూ మీటర్లు తప్పనిసరి. ఇప్పటికిప్పుడు అది కొంచెం కష్టతరమే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారాయన. మీటర్ లేని ట్యాక్సీలను అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మవసలాట్ 10 కొత్త రూట్స్ని ప్రారంభించనున్నట్లు కూడా వివరించారు అల్ ఫుతైసి. కొత్త సర్వీసులు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయనీ, ఈ తరహా విస్తరణతో మవసలాత్ బస్సులకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోందని అల్ ఫుతైసి చెప్పారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







