త్వరలో ట్యాక్సీలకు మీటర్లు తప్పనిసరి: అల్ ఫుతైసి
- March 01, 2018
మస్కట్: మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ ఫుతైసి, ఒమన్లో అన్ని ట్యాక్సీలకు త్వరలో మీటర్లు తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించారు. మస్కట్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన అల్ ఫుతైసి, కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఒమన్లో అన్ని ట్యాక్సీలకూ మీటర్లు తప్పనిసరి. ఇప్పటికిప్పుడు అది కొంచెం కష్టతరమే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారాయన. మీటర్ లేని ట్యాక్సీలను అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మవసలాట్ 10 కొత్త రూట్స్ని ప్రారంభించనున్నట్లు కూడా వివరించారు అల్ ఫుతైసి. కొత్త సర్వీసులు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయనీ, ఈ తరహా విస్తరణతో మవసలాత్ బస్సులకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోందని అల్ ఫుతైసి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!