మస్కట్లో మెయిన్రోడ్ 'క్లోజర్' వార్నింగ్
- March 01, 2018
మస్కట్: క్యాపిటల్లో మునిసిపల్ అథారిటీస్, సుల్తాన్ కబూస్ స్ట్రీట్ (సీబ్ వైపు వెళ్ళే మార్గం) నేటి నుంచి మూసివేయబడ్తుందని ప్రకటించింది. పీరియాడిక్ మెయిన్టెనెన్స్లో భాగంగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. మస్కట్ మునిసిపాలిటీ, రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి సంయుక్తంగా ఈ మూసివేతను చేపట్టాయి. అల్ ఖువైర్కి ముందున్న ట్రాఫిక్ లైట్స్ నుంచి సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై రెండు లేన్లను మూసివేస్తారు. ఈ వీకెండ్ అంతా ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ గైడ్ లైన్స్ని అనుసరించి తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









