నందిని రెడ్డిని సత్కరించనున్న టీ-ప్రభుత్వం
- March 07, 2018
టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ నెల 8వ తేదిన అంతార్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలను సన్మానించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే సినీ రంగం నుంచి నందిని రెడ్డిని ఎంపిక చేశారు. టాలీవుడ్ లో రాణిస్తున్న ఏకైక మహిళా దర్శకురాలుగా నందిని రెడ్డి ని చెప్పుకోవాలి. ఆమె 'అలా మొదలైంది' సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నాని ఇప్పుడు స్టార్ హీరోలకే స్టార్ హీరో అనిపించుకొంటున్నాడు. ఆ తర్వాత 'కళ్యాణ వైభోగమే' సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు నందిని రెడ్డి.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







