కువైట్ విద్యార్థి మరణంపై బహిరంగ దర్యాప్తు చేస్తున్న వెల్ష్ పోలీసు
- March 07, 2018
కువైట్: వేల్స్ లోని కార్డిఫ్ లో ఒక 23 ఏళ్ల కువైట్ మాస్టర్స్ న్యాయ విద్య డిగ్రీ విద్యార్థి ఒక కారు ప్రమాదంలో మరణించాడు. వేల్స్ ఆన్లైన్ బ్రిటిష్ పోలీసులు ఆ విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం గూర్చి సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ముందుకురావాల్సిందిగా వారు కోరారు. తన సిల్వర్ రంగు పూయబడిన కొర్వెట్టి బ్లడ్ ఫోర్డ్ ఫోకస్ మరియు న్యూ పోర్ట్ రోడ్డు యొక్క రమ్ని హిల్లో ఫిబ్రవరి 27 వ తేదీన సాయంత్రం 4:50 గంటలకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న బ్లాక్ మెర్సిడెస్ సి 220 తో మరో కారు ఎదురుబొదురు డీ కొట్టుకున్నప్పుడు సోల్తాన్ అల్-షమ్మార్ మరణించినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల మహిళతీవ్రంగా గాయపడింది. ఆమెను కార్డిఫ్లోని యూనివర్శిటీ హాస్పిటల్ వేల్స్ లో క్లిష్టమైన ఉన్న స్థితిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వేరే ఇతరులు ఎవరూ గాయపడలేదు. వేల్స్ ఆన్ లైన్ ప్రచురించిన ఒక ప్రకటనలో, షమారి యొక్క కుటుంబం ఇలా చెప్పింది: "కార్డిఫ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువు కోసం సోల్తాన్ అల్-షమ్మార్ కువైట్ నుండి వచ్చారు. కువైట్ లో నివసించే తన ఏడుగురు సోదరులలో ఒకడు. సోల్తాన్ తన అధ్యయనాల్లో పట్ల ఆసక్తిని కలిగి ఉన్న ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం పలువురిని తీవ్రంగా బాధిస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









