బహ్రెయిన్:సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్ల మూసివేత
- March 08, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మెయిన్టెన్స్ పనుల్లో భాగంగా సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్లను ఉమ్ అల్ హస్సామ్ జంక్షన్ వద్ద తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 8 నుంచి మార్చి 11 వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. మార్చి 8 రాత్రి 11 గంటలకు మూసివేసి, మార్చి 11న ఉదయం 5 గంటలకు ఈ రోడ్డును తెరుస్తారు. రోడ్డు మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనదారులు దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







