బహ్రెయిన్:సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్ల మూసివేత
- March 08, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మెయిన్టెన్స్ పనుల్లో భాగంగా సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్లను ఉమ్ అల్ హస్సామ్ జంక్షన్ వద్ద తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 8 నుంచి మార్చి 11 వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. మార్చి 8 రాత్రి 11 గంటలకు మూసివేసి, మార్చి 11న ఉదయం 5 గంటలకు ఈ రోడ్డును తెరుస్తారు. రోడ్డు మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనదారులు దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!









