బహ్రెయిన్:సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్ల మూసివేత
- March 08, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మెయిన్టెన్స్ పనుల్లో భాగంగా సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్లను ఉమ్ అల్ హస్సామ్ జంక్షన్ వద్ద తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 8 నుంచి మార్చి 11 వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. మార్చి 8 రాత్రి 11 గంటలకు మూసివేసి, మార్చి 11న ఉదయం 5 గంటలకు ఈ రోడ్డును తెరుస్తారు. రోడ్డు మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనదారులు దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సూచనల మేరకు వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!







