గీతాంజలి 2 కు రంగం సిద్ధం
- March 10, 2018
అంజలి, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలో నటించిన మూవీ గీతాంజలి సూపర్ హిట్ అయింది.. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ తీసేందుకు రంగం సిద్దమైంది.. ఈ మూవీని రాజ్ కిరణ్ దర్శకత్వం వహించగా , గీతాంజలి 2కి డైరెక్టర్ ను మార్చేశారు.. ఈ మూవీ ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కానున్నాడు.కోన సినీ కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ నిర్మించే ఈ చిత్రంలో అంజలి, శ్రీనివాసరెడ్డిలో మళ్లీ నటించనున్నారు.. హర్రర్ జోనర్ లో ఉండే ఈ మూవీకి సంభందించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించనుంది..
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









