గీతాంజలి 2 కు రంగం సిద్ధం
- March 10, 2018
అంజలి, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలో నటించిన మూవీ గీతాంజలి సూపర్ హిట్ అయింది.. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ తీసేందుకు రంగం సిద్దమైంది.. ఈ మూవీని రాజ్ కిరణ్ దర్శకత్వం వహించగా , గీతాంజలి 2కి డైరెక్టర్ ను మార్చేశారు.. ఈ మూవీ ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కానున్నాడు.కోన సినీ కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ నిర్మించే ఈ చిత్రంలో అంజలి, శ్రీనివాసరెడ్డిలో మళ్లీ నటించనున్నారు.. హర్రర్ జోనర్ లో ఉండే ఈ మూవీకి సంభందించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించనుంది..
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..







