సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించిన మోదీ, మాక్రన్
- March 12, 2018
మీర్జాపూర్: ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్లు ఇవాళ ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో 75 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో ఇది అతిపెద్ద సౌర విద్యుత్తు ప్లాంట్ కావడం విశేషం. నాలుగు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన మాక్రన్ ఇవాళ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్కు చెందిన సోలార్ పవర్ గెయింట్ ఇంజీ సోలార్ సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మీర్జాపూర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలియెన్స్ ప్రోగ్రామ్కు కింద చేపట్టారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







