2021 చివరి నాటికి యూఏఈ - సౌదీ ట్రెయిన్
- March 12, 2018సౌదీ అరేబియాతో యూఏఈ ట్రైన్ లింక్ 2021 నాటికి అందుబాటులోకి రానుందని సీనియర్ ట్రాన్స్పోర్ట్ అధికారి వెల్లడించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ల్యాండ్ అండ్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా సలెమ్ అల్ కథిరి మాట్లాడుతూ, 2021 చివరి నాటికి సౌదీ అరేబియాతో యూఏఈకి ట్రైన్ లింక్ ఏర్పడనుందని చెప్పారు. 2,100 కిలోమీటర్ల పొడవైన ప్యాసింజర్ మరియు కార్గో నెట్వర్క్, మొత్తం ఆరు జిసిసి దేశాల్ని కలుపుతుంది. 2016లోనే యూఏఈ తన భూభాగంలో రైల్ నెట్వర్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేసింది. ఒమన్ సైతం తమ డొమెస్టిక్ నెట్వర్క్ ఆలోచనల్లో మునిగిపోయింది. లో క్రూడ్ ఆయిల్ ధరలతో ఏర్పడ్డ బడ్జెట్ డెఫిషినట్స్ కారణంగా ఈ రీజియన్లో ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. దాంతో మూడేళ్ళపాటు ఈ రైల్ నెట్వర్క్ పనులు కూడా ఆలస్యం కానున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..